‘ కథాసంధ్య’ లో గళం విప్పనున్న కథారచయిత సుంకోజి

NeeruNelaManishi

ప్రముఖ  కథా రచయిత సుంకోజి దేవేంద్రాచారి సాహిత్య అకాడమీ ఫిబ్రవరి 7 వ తేదీ శుక్రవారం కడప లోని ఎర్రముక్కపల్లి లో సి.ఫై.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం లో తన కథ ను చదివి తన నేపథ్యాన్ని వివరిస్తారు. దేవేంద్రాచారి నేపథ్యాన్ని కింద పిడిఎఫ్ లో చదువుకోవచ్చు.

 

 

Invitation1