త్రిపుర కథా ప్రపంచంలోకి మరో సారి

నాకో తమాషా అయిన కోరిక వొకటి వుంది. ఆ కోరికని రిటైరైనా తీర్చుకోవాలని, ఒక రోజు రత్నాచల్ రైల్లో పొద్దున్నే, మర్నాడు శాతవాహనా అదీ పొద్దున్నే, మూడోరోజున పినాకినీ ప్రత్యూషాన్నే ఎక్కి, భుజాన వేలాడే సంచిలో రోజుకో పుస్తకం చొప్పున పరిగెడుతున్న రైల్లో నిదానంగా నడుస్తూ, ఒక్కొకరినీ పలకరిస్తూ విసిగిస్తూ ఈ పుస్తకం చదివి మళ్ళీ రైలు దిగేటప్పుడు ఇచ్చేయండి – అనాలని అని.

(-మిగిలిన ‘మో’  కబుర్లు ఈ పీడియఫ్ లో చదవండి-సెప్టెంబర్ రెండు త్రిపుర పుట్టిన రోజు )

సౌజన్యం: కే. కే. రామయ్య, సీత పొన్నపల్లి