నిన్నే మనసుశ్వాస ఎందుకు ఊపిరితీసుకుంది
– ఎం. ఎస్. నాయుడు
~~~
రామిశెట్టి విజయకృష్ణ గురించి:
A 1992 Philosophy gold medalist, a unique personality, took Philosophy and Telugu literature as his options for Upsc – to hit only IPS- lived in the dream to become one!A brave police officer of the State won many awards and medals – always felt he being very strong, exercised physically fit body , no illness would touch him – caught in this vicious cycle – my baby could not understand about his inside illness though knew his Big ‘B”s struggle – struggled to get back to uniform – don’t know how all his near and dear come out of this trauma! No words to express the miss!
క్యుడోస్! క్యుడోస్!! నివాళి అంటే ఇలానే రాయాలి. ఓ గొప్ప “వ్యక్తి” కి గొప్ప నివాళి.వెల్ రిటెన్ నాయుడుగారూ.
మూసుకుపోని ఓ దారి అది, ఎప్పటికి తెరవబడే వుంటుంది, ఇలా గుండెల్లో ఓ జ్ఞాపకమై.,
ఒక అనిర్వచనమైన అనుభూతి. నీ స్నేహపు దారి ఎందుకు ముసేసావు యకాయకి … ప్రశ్నించే దారుల్లో మరెన్నో ప్రశ్నపత్రాలు .
హృదయాన్ని స్ప్రుసించే కవిత రాసారు నాయుడు garu……
అతడిని తనలోకి తీసుకున్న మౌనద్వారం. మృత్యువుకు ఎన్ని పర్యాయ పదాలు !!
మాటలు రాని శాశ్వత మూగవాడివి.. నీ ఈ దుఖభారాన్ని ఇలా పంచుకుంటున్నావా నాయుడూ.
ఎం. ఎస్. నాయుడు గారూ,
చక్కని స్నేహపూర్వకమైన మృత్యంజలి. మీ పదాల ఎంపిక కూడ బాగుంది.
అభివాదములు
మిత్ర స్మృతి కవిత మీ స్నేహితున్ని ఆయనతో మీకున్న అనుబంధాన్ని అక్షారక్షరంపట్టియిచ్చింది నాయుడు గారు
చాలా బాగుంది. నా చేత అంతా చూసేట్టు చేసింది.
‘రంగుల్లేని గాలి
నిన్నే ఎందుకు పిలిచింది నిర్బింబ అశూన్యంలోకి’…..
మిత్రుడిని కోల్పోయిన బాధని ఆవిష్కరిచడానికి ఇంతకన్నా మరేముంటుంది నాయుడూ ?